హుజుర్ నగర్ నియోజకవర్గానికి ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కార్మికుల చిరకాల వాంఛ ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్) హాస్పటల్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం(జి.ఓ ఎంఎస్ నెంబర్. 26)ను విడుదల చేసిందని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి...