మంత్రి పేరుతో ESI కుంభకోణం నిందితుడు ‘కార్తీక్’ దందా చేస్తున్నాడంటూ సత్యం న్యూస్ నిన్న ఒక వార్తను పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రావడంతో ESI కార్పొరేషన్ లో పని...
‘ఈఎస్ఐ’ కుంభకోణంలో నిందితుడుగా ‘ కార్తీక్’ అనే వ్యక్తి మంత్రి పేరుతో దందా చేస్తున్నట్లు పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మంత్రితో లావాదేవీలు కలిగి...