కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావుకు 3వ కరోనా వారియర్ అవార్డు దక్కింది. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అందరి...
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు విశ్వసేవిక ట్రస్ట్ వృద్దాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిద్దా సుధీర్ కుమార్...
భారీ వర్షానికి నిరాశ్రయులైన వారికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో సాయం చేశారు. కొల్లాపూర్ పట్టణం లోని 12 వ వార్డ్ వడ్డెర కాలని భారీ వర్షాల కారణంగా...
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వై ఆర్ ఎం, న్యూ ఎరా కళాశాలలో పనిచేస్తున్న 36 మంది అధ్యాపకులకు ,సిబ్బందికి సోమవారం వై ఆర్ ఎమ్ కళాశాల ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ కరస్పాండెంట్...
బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు షేక్ పాషా శేట్ వంద నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి బియ్యంతో పాటు కూరగాయలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
కోవిడ్ టైం లో సంస్థ లో పనిచేసే కాంట్రాక్టు వర్కర్ల క్షేమం కోరుతూ రూరల్ మీటర్ రీడర్స్ కు నిత్యావసరవ వస్తువులను గుంటూరు జిల్లా నరసరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి. శ్రీనివాసబాబు పంపిణీ చేశారు....
లాక్ డౌన్ కారణంగా ఉపాది కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 175 పేద కుటుంబాలకు నల్లగొండ జిల్లా ఎస్పీ సతీమణి లావణ్య రంగనాధ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. బుధవారం ఎస్పీ రంగనాధ్ కుటుంబ సభ్యుల మనం...
కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకి టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ నేడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ లోని అంబర్ పేట్ లోని...
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 100 నిరుపేద కుటుంబలకు సహకార సంఘం ఛైర్మెన్ అశోక్ పటేల్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహకార సంఘం...