38.2 C
Hyderabad
April 25, 2024 14: 07 PM

Tag : Essentials Distributed

Slider పశ్చిమగోదావరి

కోనాకు స్వామి వివేకానంద ఇండియన్ ఐ కాన్ అవార్డు

Satyam NEWS
కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావుకు 3వ కరోనా వారియర్ అవార్డు దక్కింది. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అందరి...
Slider ప్రకాశం

విశ్వసేవిక ట్రస్ట్ వృద్ధాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు విశ్వసేవిక ట్రస్ట్ వృద్దాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిద్దా సుధీర్ కుమార్...
Slider మహబూబ్ నగర్

వర్ష బాధితులకు కొల్లాపూర్ ఎమ్మెల్యే సొంత సాయం

Satyam NEWS
భారీ వర్షానికి నిరాశ్రయులైన వారికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో సాయం చేశారు. కొల్లాపూర్ పట్టణం లోని 12 వ వార్డ్ వడ్డెర కాలని భారీ వర్షాల కారణంగా...
Slider మహబూబ్ నగర్

అధ్యాపకులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వై ఆర్ ఎం, న్యూ ఎరా కళాశాలలో పనిచేస్తున్న 36 మంది అధ్యాపకులకు ,సిబ్బందికి సోమవారం వై ఆర్ ఎమ్ కళాశాల ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ కరస్పాండెంట్...
Slider నిజామాబాద్

నిరుపేదలకు అండగా నిలిచిన పాషా శేట్

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు షేక్ పాషా శేట్ వంద నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి బియ్యంతో పాటు కూరగాయలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
Slider గుంటూరు

కరెంటు మీటర్ రీడర్స్ కు నిత్యావసరాలు పంపిణీ

Satyam NEWS
కోవిడ్ టైం లో సంస్థ లో పనిచేసే కాంట్రాక్టు వర్కర్ల క్షేమం కోరుతూ రూరల్ మీటర్ రీడర్స్ కు నిత్యావసరవ వస్తువులను గుంటూరు జిల్లా నరసరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి. శ్రీనివాసబాబు పంపిణీ చేశారు....
Slider నల్గొండ

నిత్యావసరాలు వితరణ చేసిన ఎస్పీ సతీమణి లావణ్య రంగనాధ్

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా ఉపాది కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 175 పేద కుటుంబాలకు నల్లగొండ జిల్లా ఎస్పీ సతీమణి లావణ్య రంగనాధ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. బుధవారం ఎస్పీ రంగనాధ్ కుటుంబ సభ్యుల మనం...
Slider హైదరాబాద్

నిరుపేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేత

Satyam NEWS
కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకి టీఆర్ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ నేడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట డివిజన్ లోని అంబర్ పేట్ లోని...
Slider హైదరాబాద్

ప్రెస్‌క్లబ్‌ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేత

Satyam NEWS
కొవిడ్‌-19 కట్టడికోసం ప్రభుత్వాలు విదించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ సిబ్బందికి క్లబ్‌ సీనియర్‌ సభ్యులు, ఎస్‌బీపెరల్స్‌ ప్రాజెక్ట్స్, జీఎన్‌ కార్పొరేషన్ల ఎండీ ఎంవీవీ సత్యనారాయణ నిత్యావసర సరుకులు అందజేశారు. గురువారం...
Slider నిజామాబాద్

శభాష్: నిత్యావసరాలు పంచిన సహకార సంఘం

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 100  నిరుపేద కుటుంబలకు సహకార సంఘం ఛైర్మెన్ అశోక్ పటేల్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సహకార సంఘం...