రేషన్ సరకులను ఇంటికే చేరుస్తామని చెబుతున్న జగన్ సర్కారు తెల్ల రేషన్ కార్డు దారులకు షాక్ ఇచ్చింది. నూతన సంవత్సరంలో అదనంగా శనగలు, గోధుమలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి రేట్లను మాత్రం...
బిచ్కుంద మండల కేంద్రంతోపాటు పెద్దదేవాడ గుండె నెమ్లి గ్రామాలలో నిరుపేద నిరాశ్రయులకు బియ్యం కూరగాయలు పప్పులు దాతల సహకారంతో ఆయా గ్రామాల సర్పంచులు అందజేశారు. బిచ్కుంద లో ఎంపిపి అశోక్ పటేల్ అందజేయగా ఆయా...
కడప జిల్లా చిట్వేలి మండలం నాగవరం గ్రామంలో అకేపాటి విక్రమ్ రెడ్డి,రజినీ కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రాణాలకు తెగించి పని చేస్తూ, ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాని ఆదుకోవడానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
లాక్ డౌన్ సమయంలో నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కడపజిల్లా రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి నిత్యావసర వస్తువులు అందించారు. బోయినపల్లె లోని మేడా భవన్...
కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు చేయూత ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళ్ రావు...
ప్రాణాలకంటే.. ముఖ్యమేది కాదు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యం. లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వ సూచనలు పాటించాలి. పరిస్థితులు...
మంచిర్యాల జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్ లో సుమారుగా 40 మంది వలసల కూలీల కుటుంబాలకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను సమకూర్చింది. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయ...