సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో గల విత్తన తయారీ కేంద్రాలపై వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో భాగంగా గడ్డిపల్లిలోని 8 విత్తన తయారీ...
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు.రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులు నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఖమ్మం నగరంలోని ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు, డీలర్లతో...
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి...
జోగులాంబ గద్వాల్ జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , క్రయ ,విక్రయాల పై, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు...
వనపర్తి పట్టణ పోలీస్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి కిరాణం వ్యాపారులపై కేసు నమోదు చేశామని టౌన్ ఎస్. ఐ మధుసూదన్ తెలిపారు. వనపర్తి పట్టణంలోని కమాన్ దగ్గర అక్రమంగా లైసెన్స్ లేకుండా...
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాల నిలువలు ఉన్నాయని పక్క సమాచారం మేరకు గురువారం కౌటాల సిఐ బుద్దస్వామి ఆధ్వర్యంలో పలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు....