ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ ఏలూరు లో ప్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా
ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు చేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ విద్యా సంస్కరణల పేరుతో ప్రాధమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటున్నదని ఫ్యాప్టో ఆరోపించింది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు...