39.2 C
Hyderabad
April 25, 2024 17: 49 PM

Tag : Farmers problems

Slider కడప

పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రైతు భూమిలో ప్రత్యర్థుల  రోడ్డు నిర్మాణం

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చెర్లోపల్లి లో పంట రైతు స్వంత పొలాల్లో దౌర్జన్యం గా ప్రత్యర్థులు రహదారి నిర్మాణం పై రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాజంపేట డీఎస్పీ వి.యన్.కె.చైతన్య...
Slider రంగారెడ్డి

రైతు సమస్యలు అర్ధం చేసుకుని పని చేయాలి          

Satyam NEWS
అధికారులు రైతు స్థానంలో ఉండి వారి సాధక బాధలను అర్థం చేసుకొని పని చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం వరి ధాన్యం సేకరణ,  మన ఊరు మనబడి తో...
Slider జాతీయం

దక్షిణ భారత రైతు సంఘాల సమావేశంలో తెలంగాణ పథకాలపై విస్తృత చర్చ

Satyam NEWS
కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలోని చెఱుపూజా పట్టణంలో  దక్షిణ భారతదేశ రైతు సంఘాల సమావేశం రెండు రోజుల పాటు ఈనెల 20,21 తేదీల లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాకేష్ తికాయత్...
Slider నిజామాబాద్

రైతుల జోలికొస్తే కేసీఆర్ ను బొంద పెడతాం

Satyam NEWS
రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూసినా, రైతుల జోలికొచ్చినా కేసీఆర్ ను బొంద పెడతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నలుగురి స్వలాభం కోసం 4 వేల...
Slider గుంటూరు

జగన్ రెడ్డి హయాంలో 1673 మంది రైతుల ఆత్మహత్య

Satyam NEWS
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి...
Slider నిజామాబాద్

పంట మార్పిడిపై రైతులతో చర్చ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో పంట మార్పిడిపై రైతులతో చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి అశోక్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు  ప్రతి రైతు...
Slider గుంటూరు

పెట్రో ధరలను తగ్గించాలని కౌలు రైతుల డిమాండ్

Satyam NEWS
పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మార్కెటింగ్ యార్డు వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు...
Slider కడప

నకిలీ అరటి మొక్కలతో రైతుకు నష్టం….

Satyam NEWS
నకిలీ అరటి మొక్కలతో రైతు మరోసారి దగా పడ్డాడు.ఇదేమి న్యాయమని ప్రశిస్తే దిక్కున చోటు చెప్పు కోమని మొక్కలు విక్రయించిన నర్సరీ యజమాని సమాధానం చెప్పడంతో రైతు ఆవేదన చెందుతున్నారు. కడప జిల్లా ఉడుమవారి...
Slider పశ్చిమగోదావరి

ధాన్యం బకాయిలు చెల్లించాలని తెలుగుదేశం ధర్నా

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలసి టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని...
Slider నిజామాబాద్

జొన్నలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…

Satyam NEWS
పండించిన జొన్నలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ రైతులు పిట్లం, బాన్సువాడ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారుల సూచన మేరకు గ్రామంలో రైతులు జొన్న...