39.2 C
Hyderabad
April 25, 2024 16: 37 PM

Tag : farmers protest

Slider పశ్చిమగోదావరి

ధాన్యం బకాయిలు కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

Satyam NEWS
రైతులకు,కౌలు రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు రైతు భరోసా కేంద్రం ముందు మంగళవారం రైతులు,కౌలు రైతులు ధర్నా...
Slider నిజామాబాద్

కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కిన గర్గుల్ వాసి

Satyam NEWS
తన భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశాడని ఆరోపిస్తూ గర్గుల్ గ్రామానికి చెందిన బాలరాజు గౌడ్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గెలాక్సీ ఫంక్షన్ హాలుకు...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం చేస్తామన్న కామారెడ్డి మునిసిపల్ చైర్మన్

Satyam NEWS
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. రేపు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి రైతులు సన్నద్ధం అవుతుండగా నేడు మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి ఆరోగ్యం సహకరించకున్నా...
Slider నిజామాబాద్

కామారెడ్డిలో ఉద్రిక్తత: మాస్టర్ ప్లాన్ బాధిత రైతు మృతదేహంతో ఆందోళన

Satyam NEWS
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ఓ రైతు జీవితాన్ని బలిగొంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు సుమారు నెల 15 రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఏంటి..?

Satyam NEWS
వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీని కోరిన ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు ‘కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఉందని అంటున్నారు. ఈ విషయంపై మీరు వివరణ ఇవ్వాలి.. మీ పాత్ర లేకపోతే...
Slider నిజామాబాద్

కదం తొక్కిన కర్షకులు: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Satyam NEWS
కామారెడ్డిలో కర్షకులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు....
Slider ముఖ్యంశాలు

రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS
నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న వంచనపై దేశ వ్యాప్తంగా విద్రోహ దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం నుండి...
Slider పశ్చిమగోదావరి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేయాలి

Satyam NEWS
కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను హత్య చేసిన  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రాను తక్షణమే అరెస్టు...
Slider గుంటూరు

బిజెపి ఆర్ ఎస్ ఎస్ దమనకాండను ఖండించిన వామపక్షాలు

Satyam NEWS
వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖిహార్ వద్ద శాంతియుతంగా చేస్తున్న రైతుల...
Slider కడప

ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన

Satyam NEWS
భారత్ బంద్ లో భాగంగా  శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి కూడలిలో కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏపీ రైతు...