రైతులకు,కౌలు రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు రైతు భరోసా కేంద్రం ముందు మంగళవారం రైతులు,కౌలు రైతులు ధర్నా...
తన భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశాడని ఆరోపిస్తూ గర్గుల్ గ్రామానికి చెందిన బాలరాజు గౌడ్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గెలాక్సీ ఫంక్షన్ హాలుకు...
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. రేపు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి రైతులు సన్నద్ధం అవుతుండగా నేడు మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి ఆరోగ్యం సహకరించకున్నా...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ఓ రైతు జీవితాన్ని బలిగొంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు సుమారు నెల 15 రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ...
వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీని కోరిన ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు ‘కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఉందని అంటున్నారు. ఈ విషయంపై మీరు వివరణ ఇవ్వాలి.. మీ పాత్ర లేకపోతే...
కామారెడ్డిలో కర్షకులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు....
నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న వంచనపై దేశ వ్యాప్తంగా విద్రోహ దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం నుండి...
కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలను హత్య చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రాను తక్షణమే అరెస్టు...
వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖిహార్ వద్ద శాంతియుతంగా చేస్తున్న రైతుల...
భారత్ బంద్ లో భాగంగా శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి కూడలిలో కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏపీ రైతు...