పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదలు చేయాలని విద్యార్థి జన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా...
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎమ్మార్వో కి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా విభాగ్ మహిళా...