కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన కచ్చిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. అనేక వ్యాధులకు తయారు చేసే...
అధికార వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూ ఆక్రమణపై మత్స్యకారులు తిరుగుబాటు చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాకినాడ కుంబాబిషేకం వద్ద మత్స్యకారుల...
తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. 29 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 మందిలో 13 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక అయ్యారు....
రాష్ట్రంలో మత్స్యకారులను వైస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసి వారి కుటుంబాలను రోడ్డున పడేసిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస...
నిజంగానే ఇది బంగారు చేప…. దాని ధర రూ.4.30 లక్షలు. నిజమనిపించకపోయినా ఇది నిజం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. కచ్చిడి మగ చేప అయిన...
హైదరాబాద్ లోని బేగం బజార్ లో నిర్మిస్తున్న చేపల మార్కెట్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నదని తెలంగాణా ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. టిఆర్ఎస్ బిజెపి నాయకులు దళారులుగా అవతారమెత్తి...
మత్య్సకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు ఇవ్వడం మంచి ఉద్దేశ్యమే అయినా దళారుల వల్ల ఆ పథకం పక్కదారి పడుతున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం ఆరోపించింది....
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రంలో సోమవారం మత్య పారిశ్రామిక సహకార సంఘం సభ్య సమావేశనికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్యా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి...
కరోనా లాక్ డౌన్ తొలి దశలో గుజరాత్ లో చిక్కుకుపోయి నానా అవస్థ పడిన ఉత్తరాంధ్ర వలస మత్స్య కారులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. గుజరాత్ లో వారు పని చేస్తున్న కంపెనీలకు...