36.2 C
Hyderabad
April 23, 2024 20: 37 PM

Tag : Fishermen

Slider ముఖ్యంశాలు

మత్స్యకారుల వలకు అరుదైన కచ్చిడి చేప

Bhavani
కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన కచ్చిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. అనేక వ్యాధులకు తయారు చేసే...
Slider తూర్పుగోదావరి

మత్స్యకారుల భూములు ఆక్రమించిన వైసీపీ ఎమ్మెల్యే

Bhavani
అధికార వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూ ఆక్రమణపై మత్స్యకారులు తిరుగుబాటు చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాకినాడ కుంబాబిషేకం వద్ద మత్స్యకారుల...
Slider చిత్తూరు

మత్స్యకారులకు అధునాతన డీప్ సి బోట్స్ అందించండి

Bhavani
మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి గ‌ళ‌మెత్తారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ శీతాకాలం స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశాల్లో భాగంగా స‌ముద్రాన్ని న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తున్న మ‌త్స్య‌కారుల బ‌తుకుల్లో...
Slider నల్గొండ

మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS
తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది.  29 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 మందిలో 13 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక అయ్యారు....
Slider ప్రత్యేకం

మత్స్య కార అభ్యున్నతి సభను విజయవంతం చేయండి: పాలవలస యశస్వి

Satyam NEWS
రాష్ట్రంలో మత్స్యకారులను వైస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసి వారి కుటుంబాలను రోడ్డున పడేసిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస...
Slider తూర్పుగోదావరి

నాలుగు లక్షల రూపాయలకు పైగా ధర పలికిన బంగారు చేప…

Satyam NEWS
నిజంగానే ఇది బంగారు చేప…. దాని ధర రూ.4.30 లక్షలు. నిజమనిపించకపోయినా ఇది నిజం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. కచ్చిడి మగ చేప అయిన...
Slider హైదరాబాద్

చేపల మార్కెట్ లో మత్స్యకారులకు అన్యాయం

Satyam NEWS
హైదరాబాద్ లోని బేగం బజార్ లో నిర్మిస్తున్న చేపల మార్కెట్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నదని తెలంగాణా ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. టిఆర్ఎస్ బిజెపి నాయకులు దళారులుగా అవతారమెత్తి...
Slider మెదక్

మత్య్సకారుల శ్రమను దోచుకుంటున్న మధ్య దళారులు

Satyam NEWS
మత్య్సకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు ఇవ్వడం మంచి ఉద్దేశ్యమే అయినా దళారుల వల్ల ఆ పథకం పక్కదారి పడుతున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం ఆరోపించింది....
Slider నల్గొండ

మత్స్యకారులకు మేలు చేసే చెరువుల ఆక్రమిస్తే సహించేది లేదు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రంలో సోమవారం మత్య పారిశ్రామిక సహకార సంఘం సభ్య సమావేశనికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్యా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి...
Slider శ్రీకాకుళం

మరో పెద్ద సమస్యలో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ తొలి దశలో గుజరాత్ లో చిక్కుకుపోయి నానా అవస్థ పడిన ఉత్తరాంధ్ర వలస మత్స్య కారులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. గుజరాత్ లో వారు పని చేస్తున్న కంపెనీలకు...