వ్యవసాయ బిల్లులను తాత్కాలికంగా కొన్ని నెలలపాటు నిలుపుతామని కేంద్రం చెప్పినా, ఉద్యమం ఆగడం లేదు. గతంతో పోల్చుకుంటే ప్రభుత్వం కొంత పలచబడి దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ, తాజాగా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి....
కేంద్ర మోడి ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ చట్ట సవరణ 2020 రద్దు చేయాలని ఢిల్లీలో లక్షలాది మంది రైతులు చేస్తున్నపోరాటానికి మద్దతుగా సోమవారం కిసాన్...
ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా ములుగు మండలం కాసిందేవి పేట గ్రామంలో ర్యాలీ నిర్వహణలో తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని...
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 344వ రోజు బుధవారం నిర్వహించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర...
మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని మూడు రాజధానులకు వ్యతిరేకంగా గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్నా రిలే నిరసన దీక్షలు బుధవారం కు 337 వ రోజుకు చేరుకున్నాయి....