కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిది కుటుంబ పాలన కాదని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ అన్నారు. విజయనగరం లో మోడీ ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బీజపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక సదస్సునకు పార్టీ ఆదేశాలమేరకు ముఖ్య అతిధిగావిచ్చేసిన ఆయన సదస్సు అనంతరం మీడియా సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నదని భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయని,...
జీహెచ్ఎంసి ఎన్నికలలో ప్రచారం కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతో మంది గొప్ప నాయకులను బిజెపి రంగంలో దించుతున్నది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,...
నోటికి ఏది వస్తే అది మాట్లాడే మంత్రి కొడాలి నానికి బెల్టు పడ్డట్టే కనిపిస్తున్నది. ఎవరినైనా ఏకవచనంలో మాట్లాడే కొడాలి నాని మరీ పరమ నీచమైన విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్రమోడీని, ఉత్తర...