ఐటీ మరియు పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 24 వ తేదీన నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్న సందర్భంగా జోగులాంబ జోన్-VII DIG...
వాహనదారులందరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ వాహనదారులకు తెలియజేశారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్ నియమ...
కొందరు వ్యక్తులు మహిళల న్యూడ్ వీడియో కాల్స్ ఫొటోలు తీసి బ్లాక్ మెల్ చేస్తున్నారని నిన్నటి నుండి సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంశం మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశం...
ఫోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని జోగుళాoబ గద్వాల్ జిల్లా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశించారు. నేడు జిల్లా...
జోగులాంబ గద్వాల్ జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , క్రయ ,విక్రయాల పై, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు...
ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గద్వాల పట్టణంలోని...
బక్రీద్ వేడుకలు ఈద్గాల వద్ద కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉండవెల్లి పోలీస్...
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని గద్వాల డీఎస్పీ యాదగిరి అన్నారు. ఇటీవల్ల ధరూర్ మండలం కేంద్రానికి చెందిన కుమ్మరి రామన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు...
జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సాయుధ బలగాల కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, గద్వాల శాసనసభ్యులు బండ్ల...
హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకోని మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు పోలీస్ స్టేషన్ అవరణo లో జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భావితరాల వారికి...