32.2 C
Hyderabad
April 20, 2024 20: 07 PM

Tag : Gadwal Police

Slider ప్రత్యేకం

24న కేటీఆర్ పర్యటనకు పకడ్బందీగా బందోబస్తు

Satyam NEWS
ఐటీ మరియు పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 24 వ తేదీన నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్న సందర్భంగా జోగులాంబ జోన్-VII  DIG...
Slider మహబూబ్ నగర్

గద్వాల లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన

Satyam NEWS
వాహనదారులందరూ విధిగా ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని గద్వాల ట్రాఫిక్‌ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్  వాహనదారులకు తెలియజేశారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్‌ నియమ...
Slider మహబూబ్ నగర్

మహిళల న్యూడ్  ఫొటోస్ రికార్డ్ సంఘటన పై విచారణ

Satyam NEWS
కొందరు వ్యక్తులు మహిళల న్యూడ్ వీడియో కాల్స్ ఫొటోలు తీసి బ్లాక్ మెల్ చేస్తున్నారని నిన్నటి నుండి సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంశం మహిళలకు సంబంధించిన సున్నితమైన అంశం...
Slider మహబూబ్ నగర్

కీలక కేసుల్లో క్వాలిటీ ఇన్ వెస్టిగేషన్ ఉండాలి

Satyam NEWS
ఫోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని జోగుళాoబ గద్వాల్ జిల్లా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశించారు. నేడు జిల్లా...
Slider ప్రత్యేకం

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు

Satyam NEWS
జోగులాంబ గద్వాల్ జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , క్రయ ,విక్రయాల పై, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు...
Slider మహబూబ్ నగర్

సేకరించిన వరిధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనం

Satyam NEWS
ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గద్వాల పట్టణంలోని...
Slider మహబూబ్ నగర్

శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలి

Satyam NEWS
బక్రీద్ వేడుకలు ఈద్గాల వద్ద కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ చెప్పారు.   మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉండవెల్లి పోలీస్...
Slider మహబూబ్ నగర్

రైతుకు ఆర్థిక సహాయాం అందజేసిన జర్నలిస్టు

Satyam NEWS
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని గద్వాల డీఎస్పీ యాదగిరి అన్నారు. ఇటీవల్ల ధరూర్ మండలం కేంద్రానికి చెందిన కుమ్మరి రామన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు  ప్రమాదవశాత్తు...
Slider మహబూబ్ నగర్

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Satyam NEWS
జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సాయుధ బలగాల కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, గద్వాల శాసనసభ్యులు బండ్ల...
Slider మహబూబ్ నగర్

మొక్కలు నాటి భావి తరాల వారికి స్వచ్ఛమైన గాలి అందిద్దాం

Satyam NEWS
హరితహారం కార్యక్రమాన్ని  పురస్కరించుకోని మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా  గట్టు పోలీస్ స్టేషన్ అవరణo లో  జిల్లా ఎస్పీ  జె.రంజన్ రతన్ కుమార్ మొక్కలను నాటారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భావితరాల వారికి...