లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 లో భారత సైనికులకు చైనా సైన్యంతో ఇక్కడ రక్తపాత ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. జూన్...
భారత్ – చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే వస్తుందని ఒక సమయంలో అందరం భయపడ్డాం. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో శాంతి చర్చలు జరిగాయి....
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవుతున్న తరుణంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్ లోని గోగ్రా-హాట్స్ప్రింగ్స్ ప్రాంతంలోని...
సరిహద్దు సమస్యలను తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంటే ఆ సమస్యలను పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడమే చైనాతో ప్రాథమిక సమస్య అని...
గాల్వాన్ లోయలో భారత సైనికులతో చైనా వాళ్లు తలపడ్డ ముష్టి యుద్ధం గుర్తున్నదా? అందులో భారత్ కు చెందిన 20 మంది వీరజవాన్లు అమరులయ్యారు. దేశం మొత్తాన్ని అప్పటిలో ఆందోళనలో ముంచెత్తిన ఈ సంఘటనలో...
చైనా భారత్ ల మధ్య జరుగుతున్న సైనిక అధికారుల స్థాయి చర్చలు కొంత మేరకు ఫలితం ఇస్తున్నాయి. ఇరు దేశాల సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి కనీసం మూడు కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని నిర్ణయించారు....