పాలేరులో పోటీచేస్తా… అవకాశమివ్వండని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి గాంధీభవన్ లో దరఖాస్తు దాఖలు చేశారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో వేరే పార్టీల నుంచి పోటీ చేసిన...
టికెట్ల పంపిణీపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే తుది నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గాంధీ భవన్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం అప్లికేషన్స్ విడుదల చేశారు....
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని యూత్ కాంగ్రెస్ కామారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు ఐరెని సందీప్ అన్నారు. నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో...
భజరంగ్ దళ్ ను నిషేధిత ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐతో పోల్చడాన్ని నిరసిస్తూ భజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. బుధవారం ఉదయం 10:30 నుంచి విడతలు విడతలుగా నాలుగుసార్లు గాంధీభవన్ ముట్టడించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో...
ఆడవాళ్ళుకు రక్షణ కల్పించటం లో రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ అయిందని మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆరోపించారు. పోలీస్ విచారణలో ఆలశ్యం కావడం వల్లే ప్రీతి కి అన్యాయం జరిగింది. పోలీసులు నిందలు...
గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ములుగు...
కరోనా బాధితుకలు ఉచిత వైద్యం అందివ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ లో తలపెట్టిన సత్యాగ్రహదీక్షను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు మల్లు...
మాజీ ప్రధానమంత్రి, నవ భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా గాంధీ భవన్ లో నెహ్రు చిత్ర పటానికి పూల మాలలు వేసి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు...
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈడ్పుగంటి సుబ్బారావు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. ఈడ్పుగంటి సుబ్బారావు...
కండబలం, ధనబలం లేకుండా ఒక వ్యక్తి ఈ సువిశాల దేశాన్ని పాలించగలడు అని నిరూపించిన వ్యక్తి పివి నరసింహారావు అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈరోజు...