37.2 C
Hyderabad
April 19, 2024 13: 39 PM

Tag : Gandhi Hospital

Slider ముఖ్యంశాలు

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS
కొత్త వేరియంట్‌ పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్స లకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా...
Slider ప్రత్యేకం

రతన్ టాటా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవయవ దానం అవగాహన

Satyam NEWS
రతన్ టాటా స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో ప్రియదర్శని కళాశాలలో అవయవ దానం గురించి అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ భాను ప్రసాద్ విద్యార్థులకు అవయవ దానం...
Slider ముఖ్యంశాలు

అక్టోబర్ 2న గాంధీ ఆసుపత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ

Satyam NEWS
అక్టోబర్ 2 వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. బుధవారం...
Slider హైదరాబాద్

బంగారు తెలంగాణా కాదు అత్యాచారాల తెలంగాణ అయింది

Satyam NEWS
బంగారు తెలంగాణ వస్తుందనుకుంటే గాంధీ ఆసుపత్రుల్లో అత్యాచారాలు జరిగే స్థాయికి రాష్ట్రం దిగజారి పోయిందని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. గాంధీ ఆసుపత్రిలోనే అత్యాచారాలు జరిగే పరిస్థితి ఉంటే ఇక తెలంగాణ...
Slider ముఖ్యంశాలు

21న ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ ఎంజిఎం సందర్శన

Satyam NEWS
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న విధానం, సౌకర్యాలు, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించనున్నట్లు సమాచారం. కరోనా బారిన...
Slider ముఖ్యంశాలు

బాగున్నాడని చెప్పిన గంటలోనే చనిపోయాడన్నారు

Satyam NEWS
హైదరాబాద్ అంబర్ పేట లోని  గోల్నాక మార్కెట్ ప్రాంతానికి చెందిన మల్లంపేట యాదగిరి ముదిరాజ్  రెండు రోజుల క్రితం కరోనా బారినపడి గాంధీ హాస్పిటల్ లో చేరాడు. గాంధీ ఆస్పత్రి వైద్యులు తన సోదరుడికి...
Slider హైదరాబాద్

గాంధీ ఆసుపత్రి ఫుల్: ప్రతి పది నిమిషాలకు ఒక కరోనా పేషంట్

Satyam NEWS
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కరోనా రోగులతో నిండిపోయింది. ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు. నిన్న ఒక్కరోజే 150 మంది అడ్మిట్ అయ్యారు. ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ అడ్మిట్ అవుతున్నారు....
Slider హైదరాబాద్

Corona Vaccine: ప్రయివేటు ఆసుపత్రులు రూ.250 మాత్రమే తీసుకోవాలి

Satyam NEWS
ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ కు రూ. 250 కి మించి వసూలు చేయరాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా...
Slider ముఖ్యంశాలు

గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన

Satyam NEWS
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో వైద్య సేవలు నిలిచిపోయాయి. అక్కడి  ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులను బహిష్కరించి రోడ్డు పైనే బైఠాయింపు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళన చేస్తుండగా ఇప్పడు గాంధీ...
Slider హైదరాబాద్

గాంధీ డాక్లర్లపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

Satyam NEWS
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 55 ఏళ్ల కరోనా రోగి పరిస్థితి విషమించి మరణించడంతో అతని బంధువులు అక్కడ డాక్టర్ పై దాడి చేశారు....