శేరిలింగంపల్లి లోగల బ్రిక్స్ స్కై వుడ్ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన గణనాధుని మండపంలో స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తో కలిసి పాల్గొని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూజలు నిర్వహించి తీర్థ...
సరూర్ నగర్ లింగోజిగూడలో గల రోడ్ నెం. 3లో గల ధర్మపురికాలనీ సంక్షేమ సంఘం, రెండవ రోజు గణపతి పూజా కార్యక్రమాల్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు జి.ఎస్.రాజు దంపతులచే పూజా కార్యక్రమం...
సరూర్ నగర్ ధర్మపురికాలనీలో వినాయకచవితి ఘనంగా జరిగింది. లింగోజిగూడ ధర్మపురికాలనీ లోని రోడ్ నెం 1లో వినాయక చవితి విగ్రహాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా వేదబ్రాహ్మణులచే పూజ గావించారు. భక్తి శ్రద్ధలతో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు...
18వ తేదీ సోమవారం రోజున వినాయక చవితి జరుపుకోవాలని పండితులు వెల్లడించారు. వినాయకచవితి ఎప్పుడు జరుపుకోవాలనే అనుమానం చాలా మందికి వస్తున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లోని త్రినేత్ర శివాలయంలో...
అతిపెద్ద ఉత్సవాలలో ఒకటైన గణేష్ ఉత్సవ వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని రాచకొండ సిపి డిఎస్ చౌహన్ అన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై...
గణేష్ బందోబస్తుపై సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం ఈ నెల 18వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్...
వినాయక చవితి హిందువుల తొలి పండగని…అలాంటి హిందువుల పండగకు కరోనా పేరు తో అవరోధాలు పెట్టడం సరైన చర్య కాదన్నారు ..కేంద్ర మాజీ మంత్రి ,టీడీపీ పోలిట్ బ్యూరో నేత అశోక్ గజపతిరాజు. వినాయక...
గణేష్ నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నల్లచెరువు సమీపంలోని కొలనులో ఏర్పాటు చేయడం జరిగిందని ఉప్పల్ కార్పోరేటర్ మందముల రజిత పరమేశ్వరరెడ్డి అన్నారు. గురువారం కార్పొరేటర్ రజిత పరమేశ్వరరెడ్డి జోనల్ కమీషనర్...
వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని సంరక్షించాలి అనే ఉద్దేశ్యంతో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ స్థానిక డాక్టర్ పి వి జి రాజు రోటరీ హెల్త్ సెంటర్ నందు పర్యావరణ రహిత మట్టి గణేష్...
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనాలు జరిగే చెరువులను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో బాటు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం...