రాష్ట్ర ప్రభుత్వం విధించిన చెత్త పన్ను రద్దు చేసే వరకు ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో బుధవారం చెత్త పన్ను రద్దు...
కడప నగరంలో అధికార యంత్రాంగం చెత్తను సక్రమంగా ఎత్తడం లేదని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ.రామమోహన్ విమర్శించారు. ఆదివారం నాడు కడప నగరం నాగరాజు పేట లో ఉన్న శ్రీహరి రావు వీధిలో...
కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి రాష్ట్రంలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తున్నదని ఎంఐఎం పార్టీ...
ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో చెత్తపై పన్ను విధిస్తున్నారు. చెత్త సేకరించే వారికి ఇప్పటికే చార్జీలు చెల్లిస్తున్న ప్రజలు ఇలా మళ్లీ చెత్త పన్ను వసూలు చేయడం ఏమిటని గగ్గోలు పెడుతున్నారు. అయితే...
చెత్తను సక్రమంగా వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప చెత్తపై పన్ను వేసి ఆదాయం సంపాదించడం ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ మేరకు...
ప్రభుత్వం పన్నులు పెంచపోతుందని మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చెబుతుంటే వాటిని ఖండించిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తోందని గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జి డాక్టర్...