కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు...
దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 88 పైసలు, గ్యాస్ పై 50 రూపాయలు పెంచారు.....