ధర్మపురిలో వైభవంగా గోదావరి హారతి
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన “గోదావరి హారతి” కార్యక్రమంలో నేడు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పాల్గొన్నారు. కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ముగింపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం...