రెండో దశ పంచాయితీ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి
పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏర్పాట్లు పూర్తైనట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. 539 పంచాయతీలు, 12వేల 604 వార్డులు ఏకగ్రీవమైనట్లు ద్వివేది వెల్లడించారు. రెండో...