ప్రభుత్వ దవఖానాలో బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.హైదరాబాద్కు చెందిన జ్యోతిర్మయి ఇటీవలే వేములవాడకు బదిలీపై వచ్చారు. పురిటినొప్పులు రావడంతో ఏరియా దవాఖానలో...