ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని దర్శి గ్రామ సర్వేనెంబర్.340/5 లో 94 సెంట్లు ప్రభుత్వ భూమిలో ఉండగా దానిలో రెండు గంటలకు మాత్రమే ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు బోర్డు...
కల్వకుర్తి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వ భూమినే కబ్జా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సర్వే నెంబర్ 99/ 3 లో పురపాల శాఖకు చెందిన 35/1నెంబర్ గల ప్లాటును విద్యుత్...
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం లోని రామంతపూర్ డివిజన్ పరిధిలో కెసిఆర్ నగర్ లో ఇరిగేషన్ నాలా పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని గురువారం ఉప్పల్ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుధా, సర్వేయర్ వెంకటేష్...
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో...