37.2 C
Hyderabad
March 28, 2024 19: 46 PM

Tag : GOVERNMENT

Slider ముఖ్యంశాలు

త్వరలో 250 కొత్త పంచాయతీలు

Bhavani
రాష్ట్రంలో 250 కి పైగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేయనుంది. రాష్ట్రం లో ప్రస్తుతం 12,769 జీపీలు ఉండగా కొత్త జీపీలతో ఈ సంఖ్య...
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వం పై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం

Bhavani
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని మంథని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రతిపాదికంగా మరమత్తు...
Slider ఖమ్మం

ప్రభుత్వ వైఫల్యమే మణిపూర్ ఘటన

Bhavani
కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు కారణమని వామపక్ష మహిళా సంఘాల నేతలు ఆరోపించారు. మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మోడీ సర్కార్ పట్టించుకో లేదన్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో...
Slider ముఖ్యంశాలు

అదనపు ఎస్పీల బదిలీలు

Bhavani
తెలంగాణలో 10 మంది అదనపు ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో బీవీ సత్యనారాయణ, టీవీ హనుమంతరావు, ఇక్బాల్​ సిద్ధిఖీ, కె. నర్సింహారెడ్డి,...
Slider ఖమ్మం

జి ఓ 59 ద్వారా స్థలాలు క్రమబద్దీకరించుకోవాలి

Bhavani
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 59 ద్వారా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి పట్టణంలోని జవహర్ నగర్, జలగం...
Slider ఖమ్మం

ప్రభుత్వం అండగా ఉంటుంది

Bhavani
పేదింటి అమ్మాయి వివాహం, తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, శాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టి, అమలుచేస్తున్నదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సత్తుపల్లి లోని మాధురి ఫంక్షన్ హాల్లో 96 మంది లబ్ధిదారులకు...
Slider మహబూబ్ నగర్

గౌడ సంఘం సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

Bhavani
గౌడ సంఘం సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర గౌడ...
Slider ముఖ్యంశాలు

గవర్నర్ పై హైకోర్టుకు ప్రభుత్వం

Murali Krishna
రాష్ట్ర  ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు మధ్య ఉన్న వైరం మరింత పెరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో కోర్టుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో...
Slider జాతీయం

ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC

Sub Editor
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వానికి రూ. 2,424 కోట్లు డివిడెండ్ చెల్లించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం (DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని...