28.2 C
Hyderabad
April 20, 2024 12: 00 PM

Tag : Governor of Andhra Pradesh

Slider కర్నూలు

శివుడా! ఆయనెవరు? నా దేవుడు మంత్రి పెద్దిరెడ్డే!

Satyam NEWS
దేవుడా? ఆయనెవరు??? నాకు దేవుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. ఆయనే నాకు శివుడు….అంటున్నాడీయన. ఆయన రాజకీయ నాయకుడో లేదా మరెవరో కాదు. శ్రీశైలం దేవస్థానం బాధ్యతలు నిర్వర్తించే ఈవో లవన్న. గుళ్లో ఉన్న శివుడికి...
Slider ముఖ్యంశాలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. కొత్త సంవత్సరం తెలుగు ప్రజలు అందరికీ సంతోషాన్ని, శాంతిని అందించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. గవర్నర్ మాట్లాడుతూ నూతన...
Slider ముఖ్యంశాలు

రేపు గవర్నర్ తో భేటీ కానున్న సిఎం జగన్

Satyam NEWS
ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ కు చేస్తున్న ఏర్పాట్లపై గవర్నర్ కు వివరణ ఇవ్వనున్నారు. మంగళవారం గవర్నర్‌ పుట్టిన...
Slider సంపాదకీయం

ఏపి లో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రభుత్వోద్యోగులు

Satyam NEWS
కమిషనర్ ఉద్యోగులకు జీతాలూ ఇవ్వరు, వారి సర్వీసు నిబంధనలను యజమాయిషీ కూడా చేయరు. ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పని చేసేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ...
Slider ముఖ్యంశాలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు

Satyam NEWS
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు బోధించిన సందేశాన్ని గుర్తుచేస్తుందని...
Slider ప్రత్యేకం

మూడు రాజధానుల బిల్లుపై సత్యం న్యూస్ ముందే చెప్పింది

Satyam NEWS
అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లుపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సంతకం చేశారని సత్యం న్యూస్ ఈ నెల 21వ తేదీనే వెల్లడించింది. న్యాయ శాఖ తన అభిప్రాయం చెప్పేందుకు గవర్నర్ మూడు...
Slider ప్రత్యేకం

గవర్నర్ సానుకూలతతో నిమ్మగడ్డకు లైన్ క్లియర్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తన విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అనుమతినిచ్చారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు గవర్నర్ ను కలిసి రమేష్ కుమార్ వినతి...
Slider ప్రత్యేకం

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఢిల్లీ జోక్యం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ విషయంలో ఢిల్లీ జోక్యం చేసుకున్నది. ఆయన తన కార్యకలాపాలను కొనసాగించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ గవర్నర్ బిశ్వభూషన్...
Slider ప్రత్యేకం

గవర్నర్ ను కలవనున్న ఎస్ఇసి రమేష్ కుమార్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలవబోతున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆయన...
Slider ముఖ్యంశాలు

చర్చనీయాంశంగా మారిన గవర్నర్ పై ఫిర్యాదు

Satyam NEWS
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టులో ఎదురుదెబ్బ తినడం గవర్నర్ పదవికి ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని కుదిస్తూ ఆంధ్రప్రదేశ్...