మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ ఈ రోజు వర్చువల్ విధానంలో స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ పై...
మానవ మనుగడకు చెట్లే ఆధారమని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. విజయనగరం జిల్లా గుంకలాం లే అవుట్ లో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి, భావి తరాలకు స్వచ్ఛమైన...
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రముఖ సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఆమె బాచుపల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...
పర్యవరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులతో ఉద్యమంగా కొనసాగుతున్నది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఐజీ ప్రమోద్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్...
‘మనం సైతం’ అంటూ నిర్విరామంగా సేవాయజ్ఞం నిర్వహిస్తున్న ‘కాదంబరి కిరణ్’ కీర్తి కిరీటంలో గౌరవ డాక్టరేట్ చేరింది. ‘మనం సైతం’ వ్యవస్థాపకుడిగా… కాదంబరి అందిస్తున్న అద్వితీయ సేవలను గుర్తించి ఆయనకు ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ పీస్...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి హీమజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు వడ్డేశ్వరం (గుంటూరు) లోని తన నివాసంలో యూట్యూబ్ స్టార్...
సినీ హీరో వేణు తొట్టెంపూడి తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం మాదాపూర్ లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి ఆయన మొక్కలు...
శరీరంలో అనేక చర్యలు సాఫీగా జరగాలంటే విటమిన్ సి తప్పనిసరని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం ప్రగతి భవన్ లో తెలంగాణ బత్తాయి డే బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు. మే...
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసిన రాశి వనంతో పాటు అశోక్ నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్ సర్వేటర్ అర్...
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి, వాటిని కన్నబిడ్డల్లా పెంచండి అంటూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటుతూ హీరో అర్జున్ ఇచ్చిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణకు హరితహారం ఫేస్...