28.7 C
Hyderabad
April 20, 2024 09: 27 AM

Tag : Green Challenge

Slider తెలంగాణ

ఫాలోఅప్: గౌడ హాస్టల్ ప్రాంగణంలో గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ గౌడ హాస్టల్ ప్రాంగణంలో గౌడ హాస్టల్ కార్యవర్గం, విద్యార్థులునేడు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా...
Slider ఆంధ్రప్రదేశ్

గో గ్రీన్: గ్రీన్ ఛాలెంజ్ లో ఏపి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

Satyam NEWS
తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి...
Slider తెలంగాణ

పాలిట్రిక్స్: తెలంగాణ సిఎంకు ఆంధ్రా ఎంపి కితాబు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం అద్వితీయమైన కార్యక్రమమని నర్సాపురం పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారానికి కొనసాగింపుగా ఎంపీ సంతోష్ కుమార్...
Slider కరీంనగర్

మొక్కలు నాటిన రామగుండం పోలీస్ కమీషనర్

Satyam NEWS
మొక్కలు నాటడం గొప్ప కార్యం – సంరక్షించడం మహత్కార్యం అని జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం అని రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో  అన్నివర్గాల ప్రజలు...
Slider తెలంగాణ

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన చీఫ్ సెక్రటరీ SK జోషి

Satyam NEWS
హరితహారం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి ప్రతి ఒక్కరు హరితహారం లో పాల్గొని పర్యావరణ ను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మేడిపల్లి...
Slider వరంగల్

అందరూ పండ్ల మొక్కలు నాటితే మంచిది

Satyam NEWS
టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా ఉద్యమంలా నడుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జర్నలిస్టులు...
Slider సినిమా

దయచేసి మనిషికి మూడు చెట్లు నాటండి

Satyam NEWS
నేడు గ్రీన్ ఛాలెంజ్ లో ప్రఖ్యాత హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్, రఘు బాబు పాల్గొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నె 12 లో ఉన్నపార్కులో వీరు ముగ్గురు మూడేసి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు...
Slider తెలంగాణ

దేశ రాజధానిలో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS
దేశరాజధానిలో గ్రీన్ సవాల్ కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో...
Slider రంగారెడ్డి

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్

Satyam NEWS
పచ్చదనం పెంచటం, స్వచ్చమైన ఆక్సీజన్ అందరికీ అందాలనే లక్ష్యంతో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ అప్రహతిహారంగా కొనసాగుతోంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి ఛాలెంజ్...
Slider జాతీయం

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన NCP, DMK ఎంపీలు

Satyam NEWS
టీఆర్ఎస్ పార్టీ రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు ఢిల్లీ వరకూ వెళ్లింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో పలువురు ఎంపిలు గ్రీన్ ఛాలెంజ్ కి...