తాండూరు పట్టణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన గణపతులను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్...
రాజ్యసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్...
సహజమైన అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి ఆనుకుని ఉన్న అటవీ...
శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి, అలాంటి ఆంజనేయుడు స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని...
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన ‘పాన్ ఇండియా నటుడు సముద్రఖని’ ఈరోజు హైటెక్ సిటీ లోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు. ఈ సందర్భంగా...
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నటి నేహా దేశ్ పాండే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నేహా దేశ్ పాండే మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి...
తన పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ మండలం బోర్లం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ హరితహారం అనేది రాష్ట్ర...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ స్పూర్తితో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగి కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్...
నూతన సంవత్సరం ప్రారంభం రోజున రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు అంబర్ పేట లోని జీహెచ్ఎంసీ పార్క్ లో బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ...
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షకులు కావాలని వనజీవి రామయ్య కోరారు. మొక్కలు సమాజానికి ప్రాణాలని, మానవ మనుగడకు చెట్లే జీవనాధారాలని అన్నారు. చెట్లు లేకుంటే జీవన పరిణామక్రమం...