దశాబ్దాల పసుపు రైతుల కల త్వరలోనే నెరవేరనుంది. తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు వచ్చే నెలలో మోడీ పర్యటన...
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,654 గెస్ట్ లెక్చరర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి లెక్చరర్లను ఎంపిక చేయాలని ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా...
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతనంగా మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం...
మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 5వ తేదీ నుంచి ట్రాన్స్ ఫర్ కౌన్సెలింగ్ షురూ కానుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు....
ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై బ్యాన్ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉండనుంది. రిక్వెస్ట్ బదిలీలకు గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట...
రాష్ట్రంలో వ్యవసాయం తో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా...