తెలంగాణ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నేడు...
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్ష కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించబడిన కేంద్రాలలో ఆ పరీక్ష జరగబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుండి 20 వరకు...