గుజరాత్లో జరిగిన ఘోర ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారు. మచ్చు నది పై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి మోర్బీ...
మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోయే గుజరాత్లో ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ అధినాయకత్వం.. ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రిని మార్చింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్థానంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర...
పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైన భారతీయ జనతా పార్టీ,వ్యూహ రచనలో దూకుడు పెంచుతోంది. వివిధ రాష్ట్రాలలో బలహీనంగా ఉన్న ముఖ్యమంత్రులను వరుసగా మార్చుకొంటూ వెళ్ళిపోతోంది. ఉత్తరాఖండ్,అస్సాం,కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో చోటుచేసుకున్న పరిణామాలే దానికి...
మునిసిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తూ ఒక్క సారిగా కుప్పకూలిపోయిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఇప్పుడు కరోనా పాజిటీవ్ వచ్చింది. గుజరాత్ లోని వడోదరా మునిసిపాలిటీలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న విజయ్...