కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు
బిహార్లోని మధుబని జిల్లా ఝంజర్పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు ఏకంగా జడ్జిపైనే దాడికి పాల్పడ్డారు. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (ASJ) విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసు అధికారులు అతడిపై దాడి...