27.7 C
Hyderabad
April 20, 2024 00: 11 AM

Tag : Guntur District

Slider గుంటూరు

మిచౌంగ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
మిచౌంగ్ తుఫాన్ కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. తుఫాను జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం....
Slider గుంటూరు

రైల్వే గేట్ల వద్ద ఇబ్బందులు తొలగించండి

Satyam NEWS
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు రైల్వే గేట్ల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా అత్యవసరంగా ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు మంజూరు చేసి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని పల్నాడు జిల్లా  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు...
Slider గుంటూరు

ఫ్రేమోన్మాధి ఘాతుకం

Murali Krishna
పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో యువకుడు యువతిపై సర్జికల్‌ బ్లేడ్‌తో విచక్షణరహితంగా దాడి చేసి హత్యచేశాడు. కృష్ణాజిల్లాకు చెందిన బీడీఎస్‌ విద్యార్థి తపస్వికి,సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జ్ఞానేశ్వర్‌కు రెండేళ్ల కిందట సామాజిక మాధ్యమం...
Slider గుంటూరు

ఇళ్ళ మోసాలపై జనసైనికుల ఆరా

Bhavani
గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ పరిథిలో పేదలందరికి స్వంతిల్లు సాకారం పేరుతో పేదలను మోసంచేసిందని జనసేన నాయకులు ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయం లో “జగనన్న ఇళ్ళూ పేదలకందరికీ కన్నీళ్ళు ” పేరుతో...
Slider ముఖ్యంశాలు

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి సుచరిత రాజీనామా

Bhavani
హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం కీలక నిర్ణయం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత… జగన్ తొలి కేబినెట్...
Slider గుంటూరు

న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం మార్గంలో రైలు

Satyam NEWS
నడికుడి – శ్రీకాళహస్తి  రైలుమార్గం ప్రాజెక్టులో నిర్మాణం పూర్తయిన న్యూ పిడుగురాళ్ల – శావల్యా పురం సెక్షన్‌లో ఒక రైలుని నడిపేందుకు రైల్వే శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం కాచీగూడ- నడికుడి మధ్యన రాకపోకలు సాగిస్తోన్న...
Slider గుంటూరు

విద్యార్ధుల బుద్ధి కుశలతకు పదును పెట్టే చదరంగం

Satyam NEWS
విద్యార్థులలో ని బుద్ధికుశలతకు పదును చదరంగం పదును పెడుతుందని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు ఛాంర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేసు శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం తెనాలి కన్యకా  పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు...
Slider గుంటూరు

పేదలకు విటమిన్ మాత్రలు, అన్నం ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS
ప్రముఖ సంఘసేవకురాలు సి ఐ డి ఆఫీస్ లో వర్క్ చేస్తున్న బాణవత్ శిరీష చిలకలూరిపేట లోని జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు మిటమిన్ మాత్రలు,అన్నం ప్యాకెట్ల పంపిణీ చేశారు. బాణవత్...
Slider గుంటూరు

జగన్ ప్రభుత్వం సిగ్గు తీసేసిన మహిళ

Satyam NEWS
ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మాకు అందడం లేదు. అయినా నా పేరుతో రూ.59,600 ఇచ్చినట్లు పుస్తకంలో ముద్రించారు. ఆ డబ్బులు మొత్తం ఎవరు తీసుకున్నారు?…’ అంటూ గుంటూరు నెహ్రూనగర్‌ చేనేత కాలనీకి చెందిన...
Slider గుంటూరు

తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని అన్నా క్యాంటీన్ భవనాలలో యాచకులకు,నిరుపేదలకు “తెలుగు సేవా సమితి”ఆధ్వర్యంలో ఉచితంగా ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం భోజనం అందించేందుకు అనుమతినివ్వాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను తెలుగు...