వైసీపీ నేతల అశ్లీల నృత్యాలపై పోలీసుల కేసు నమోదు
గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్యాన్సర్ల తో నృత్యాలు చేసి వైసీపీ నాయకులపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుల నృత్యాలను ‘‘సత్యం న్యూస్.నెట్’’ ఫొటోలతో సహా వెలికితెచ్చిన...