పల్నాడు ప్రాంతంలో వీరుల ఆరాధనోత్సవాలు
పల్నాడులో నేటి నుంచి వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పల్నాటి పౌరుషం, ప్రాభవానికి గుర్తుగా ఏటా ఐదు రోజులపాటు వీటిని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి....