విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జీవీఎల్ ప్లాన్
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తరచూ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు….. ఎందుకు? ఎందుకంటే ఈసారి ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీ గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ మేరకు ఆయనను కేంద్ర...