40.2 C
Hyderabad
April 19, 2024 16: 50 PM

Tag : GVL Narasimharao

Slider విశాఖపట్నం

విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జీవీఎల్ ప్లాన్

Satyam NEWS
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తరచూ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు….. ఎందుకు? ఎందుకంటే ఈసారి ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీ గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. ఈ మేరకు ఆయనను కేంద్ర...
Slider విశాఖపట్నం

వైజాగ్ నుంచి వారణాసికి సూపర్ ఫాస్ట్ రైల్ కు సర్వే ప్రారంభం

Satyam NEWS
విశాఖపట్నం నుంచి వారణాసి, బెంగళూరులకు నేరుగా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు నడపాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. విశ్వహిందూ పరిషత్, విశాఖపట్నం నుండి తన దృష్టికి వచ్చిన...
Slider శ్రీకాకుళం

కస్తూరిబా కళాశాలల సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

Satyam NEWS
ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కస్తూరిబా ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బంది సమస్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు తెలిపారు. బిజెపి నిర్వహించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి...
Slider ప్రత్యేకం

అగ్నిపరీక్షలో రఘురాముడిని గాలికి వదిలేసిన కమలనాథులు

Satyam NEWS
‘‘రాజు గారూ బాగున్నారా’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రేమ పూర్వకంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో తెలుగులో పలకరించగానే పులకరించిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజును తాజా పరిణామాల నేపథ్యంలో...
Slider సంపాదకీయం

కులాల రొష్టులో పడ్డ ఈ కమలం వికసించేనా?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తే కమలం వికసిస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొత్త పాఠం నేర్పి ఉండాలి. రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనే బేసిక్...
Slider సంపాదకీయం

A Big Question: ఎవరు ‘‘పెయిడ్ ఆర్టిస్టులు?’’

Satyam NEWS
అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేసేవారు. ‘‘మేం నిజమైన రైతులం’’ అని వారు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పెయిడ్ ఆర్టిస్టు అనేది...
Slider జాతీయం

అన్నీ మేమే చేస్తామంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది

Satyam NEWS
రాజ్యాంగ బద్దంగా ఉన్న సంస్థల పని కూడా తామే చేస్తామని ఎవరైనా అనుకుంటే అది పొరబాటేనని బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్...