మిఠాయిలు పంచుకున్న హాజీపూర్ గ్రామవాసులు
ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో హాజీపూర్ లో సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు బాధితుల కుటుంబసభ్యులతో కలిసి మిఠాయిలు పంచారు. సంతోషంతో బాణసంచా కాల్చారు....