శ్రీ సమ్మక్క, సారలమ్మ మినీ మేడారం జాతర కోసం ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. నేటి నుండి 31 జనవరి వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 17వ వార్డు నందు covid -19 పరీక్షా శిబిరాన్ని హుజుర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవికుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చన...
మహా శివ రాత్రి సందర్భంగా రామప్ప దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య శిబిరాన్ని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య నేడు ఆకస్మికంగా సందర్శించారు. సందర్శనలో భాగంగా అక్కడ నిర్వహిస్తున్న ఆరోగ్య...
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో ఉచిత రక్త హీనత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో...
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని సరూర్ నగర్ ప్రాంతంలోగల సింగరేణి కాలనీ లో రిటైర్డ్ ఉద్యోగులు ,అధికారుల కోసం ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...
ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం క్యాంపు విజయవంతంగా ముగిసిందని పెన్షన్స్ డీ పీ ఎం పద్మప్రియ తెలిపారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం మీ సేవలో నమోదు చేసుకున్న దివ్యాంగులకు సదరం క్యాంపు...
రాజధాని హైదరాబాద్ కు, మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు అలాగే పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణాలను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలని వైద్య బృందం కోరుతున్నది. కరోనా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా బిచ్కుంద మండలంలో ఏర్పాటు...
చెంచు కాలనీ లో నిమ్న జాతుల ట్రైబల్ అభివృద్ధి అథారిటీ వారి సౌజన్యం తో మొలచింతలపల్లి బ్రమరాంభ చెంచు కాలనీ వాసులకు ITDA అదనపు వైద్యాధికారి డా.మొహనయ్య, సర్పంచ్ కొమ్ము రాజు ఆధ్వర్యంలో ఉచిత...