వచ్చే ఐదు రోజుల్లో వాయువ్య భారతంలో వడగాలులు గరిష్టంగా ప్రభావం చూపుతాయని భారత వాతావరణ శాఖ (IMD) గురువారం తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు ఢిల్లీలో మే 18 నుండి తూర్పు మరియు...
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్ ను దాటాయి. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత తో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ...
ఈ ఏడాది ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ పీఠభూమి...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. తిరుపతి, కడప, కర్నూలు, నంధ్యాల, విజయవాడ, పల్నాడు, గుంటూరు, పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాల్లో ఎండల తీవ్రత 44-46 మధ్యలో...
తిరుమల తిరుపతి కి దైవ దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మండుతున్న ఎండలకు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్...
ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లింగగిరి నందు జరిగిన...
జిల్లా కలెక్టర్లకు సి.ఎస్. సోమేశ్ కుమార్ ఆదేశం రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ,...
ఏపీలో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల రేపు (బుధవారం) కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది....