భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు శాఖ సాయం అందించింది. వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సుంచు మల్లమ్మ, మైస సదయ్య, కళ్లెపు పైడి,...
భారీ వర్షాలు, మున్నేరు వరద అనంతరం పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టిటిడిసి సమావేశ మందిరంలో అధికారులతో వరద...
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో...
భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలిoచి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ...
బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం వల్ల గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు ఏలూరు జిల్లా ముసునూరు మండలానికి పెదవేగి మండలానికి మధ్య బలివే దగ్గర తమ్మిలేరు పై నిర్మించిన తాత్కాలిక...
వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటలు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి 30 గేట్లు రెండు అడుగులు 40 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తిన అధికారులు 71,940 వేల క్యూసెక్కుల వరద...
ఉత్తరాంధ్ర లో మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో గడచిన రెండు రోజుల నుంచీ వర్షాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా 26వ తేదీన ఉదయం నుంచీ రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతునే ఉంది....
దళిత గిరిజన బహుజన మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయనగరం లో వందలాది మందితో వర్షంలో..అదీ రాత్రి పూట శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ నుండి మూడు లంతర్లు గంటస్తంభం అంబేద్కర్...