రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. నేడు ప్రముఖ హీరో శర్వానంద్ బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన పార్క్...
శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం జాను. ఈ చిత్ర బృందం నేడు తిరుమల లో శ్రీవారిని దర్శించుకుంది. నేటి ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు స్వామివారిని...