హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు సురుచి బాహుబలి కాజా బహుకరణ
తూర్పుగోదావరి జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారిని గౌరవించే సురుచి సాంప్రదాయంలో భాగంగా ఈరోజు కాకినాడ విచ్చేసిన అఖండ మూవీ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు బాహుబలి కాజా బహూకరించారు. హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి సురుచి...