దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనాలు పెంపు
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న2625 మంది అర్చకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అర్చకులకు వేతనాలు పెంచడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం...