బీజేపీ నేతలకు కరోనా ఎక్కించేందుకు ఢిల్లీ వెళ్ళారా
కరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లారా అని అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. కంప్లైంట్ చేయడానికి వారి వద్ద కంటెంట్ లేదని విమర్శించారు. బీజేపీ వాళ్లు...