పేదలందరికీ ఇల్లు గృహ నిర్మాణ కార్యక్రమం అనేది అన్ని శాఖల సమన్వయంతోనే సాధ్యం అని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు. శనివారం గోరంట్ల మండలంలోని మల్లాపల్లి,300 గృహములు...
పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఆగస్టు 15 నాటికి గృహ నిర్మాణాలు బేస్ మెంట్ స్థాయికి పూర్తిచేయాలని సచివాలయ ఇంజనీర్ లను గృహనిర్మాణ శాఖ డి ఈ రమాకాంత్ ఆదేశించారు. నియోజక వర్గంలో 18వేల736 మంది...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని వెలంపాలెం గ్రామం చుట్టుపక్కల ఉన్న పేదప్రజలకు 533 ఇండ్ల స్థలాలు మంజూరయ్యాయి. ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు విలువ చేసే ఈ స్థలాలు పంపిణీ కార్యక్రమంలో...
గుంటూరు జిల్లా గురజాల డివిజన్ లోని మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో 8,762 ఇళ్ల గ్రౌండింగ్ కు శ్రీకారం చుట్టినట్లు నరసరావుపేట ఇన్చార్జి సబ్ కలెక్టర్, గురజాల ఆర్డీవో పార్థసారథి వెల్లడించారు. రాష్ట్ర...
ఇళ్ల పట్టాల పంపిణీ ఒక యజ్ఞం లా ఎలా చేశామో ,ఇళ్ల నిర్మాణం కూడా అలానే చేపట్టాలని ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లోని భువనచంద్ర టౌన్ హాల్ లో ఎమ్మెల్యే...
పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టరు(హౌసింగ్) గా బాధ్యతలు చేపట్టిన సూరజ్ ధనుంజయ్ ని AP JAC AMARAVATHI పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్, రెవిన్యూ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు...