గృహనిర్మాణ భాదితులతో కలిసి టీడీపీ నేతల నిరసన
కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధి లోని కుమ్మరపల్లి గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయటం వాటికి...