జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టియు డబ్ల్యూజే,ఐజేయు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన యూనియన్...