34.2 C
Hyderabad
April 23, 2024 12: 39 PM

Tag : Human Rights Council

Slider నిజామాబాద్

అన్యాయం చేస్తున్న కలెక్టర్.. లాఠీలతో కొట్టిన పోలీసులు

Satyam NEWS
హెచ్చార్సీని ఆశ్రయించిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం హెచ్చార్సీకి చేరింది. తమకు చెప్పకుండా, ఎలాంటి సమాచారం లేకుండా భూములు లాక్కుని కలెక్టర్ తమకు అన్యాయం చేశారని, మాస్టర్ ప్లాన్...
Slider మహబూబ్ నగర్

లంపి వైరస్ తో మృతిచెందిన పశు యజమానులకు పరిహారం

Satyam NEWS
లంపి చర్మ వ్యాధి కారణంగా పశువులు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లీగల్ అసోసియేట్ రాయపురం...
Slider కర్నూలు

గుంటూరు, విజయవాడ లలో హెచ్‌ఆర్‌సీ క్యాంపు కోర్టుల నిర్వహణ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెప్టెంబర్ 26 నుంచి  30వ తేదీ వరకు గుంటూరు, విజయవాడ లలో హెచ్‌ఆర్‌సీ క్యాంపు కోర్టులు  నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి సంపర వెంకట రమణ మూర్తి తెలిపారు....
Slider నల్గొండ

మానవ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు గా కట్టా సంపత్ కుమార్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యుడు గా కట్టా సంపత్ కుమార్ నియమితులయ్యారు. జాతీయ మాన హక్కుల పరిరక్షణ సిఫార్సు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు డాక్టర్...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యే నుండి ప్రాణ హాని ఉంది…. నాకు న్యాయం చేయండి

Satyam NEWS
కొంతకాలంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న నల్లమట్టి దందా,ఇసుక దందా, విద్యార్థుల ఉద్యోగ సమస్య,పలు ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ని ప్రశ్నిస్తూనందుకు కక్ష గట్టి కొంత...
Slider కర్నూలు

హక్కుల కమిషన్ కు వచ్చే బాధితుల సమస్యలు సత్వర పరిష్కారం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో గురువారం ఉద్యోగులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి పాల్గొన్నారు. కమిషన్ సభ్యులు జుడిషియల్ సుబ్రహ్మణ్యం, మరో కమిషన్...
Slider కర్నూలు

మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో పతాకావిష్కరణ

Satyam NEWS
కర్నూలు లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి మానవ హక్కుల...
Slider కర్నూలు

వృద్ధురాలిని రోడ్డున పడేసిన కుమారులపై స్పందించిన మానవ హక్కుల కమిషన్

Satyam NEWS
అందరూ ఉన్నా అనాధగా.. వృద్ధురాలిని రోడ్డున పడేసిన కుమారులు అంటూ సాక్షి  దినపత్రిక కర్నూలు జిల్లా ఎడిషన్ లో బుధవారం ప్రచురితమైన వార్త పై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. వివరాల్లోకి వెళితే..ఆళ్లగడ్డ మున్సిపాలిటీ...
Slider కర్నూలు

మిస్సింగ్ బాలికను తల్లిదండ్రుల వద్ద చేర్చిన మానవ హక్కుల కమిషన్

Satyam NEWS
మిస్సింగ్ బాలిక అంశంలో వెంటనే స్పందించి బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా రాష్ట్ర మానవ హక్కుల  కమిషన్ చర్యలు తీసుకున్నది. చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జుడిషియల్ సభ్యులు  డి సుబ్రహ్మణ్యం, నాన్...
Slider కర్నూలు

దయనీయ స్థితిలో ఉన్న ముగ్గుర్ని ఆదుకున్న మానవ హక్కుల కమిషన్

Satyam NEWS
ప్రభుత్వ ఉద్యోగిని కాదు…కూలీగా బతుకీడుస్తున్నా…!, ఆధార్ లేక కష్టాలు అంటూ మంగళవారం ఈనాడు దిన పత్రిక మెయిన్ ఎడిషన్ లో ప్రచురించిన వార్తలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కృష్ణా జిల్లా కంకిపాడు...