కరోనా నివారణ కోసం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి
కరోనా నివారణ చర్యల్లో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ట్రాక్టర్ ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల తో పాటు...