సరూర్ నగర్ లింగోజీగూడ, ధర్మపురి కాలనీలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ ఎ. కామేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు...
సరూర్ నగర్, లింగోజీగూడా ధర్మపురి కాలనీలో 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఏరియా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ జి.ఎస్.రాజు తదితర సభ్యులు కాలనీవాసులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో...
తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేశామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణంలో జరిగిన 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. జాతీయ జెండాను...
దేశంలోని 140 కోట్ల మంది భారతీయులకు ప్రధాని మోడీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఎగరవేశారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు పూల వర్షం...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ఆర్ టీసీ ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని...
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్...
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్...
‘ఇంటింటా మువ్వెన్నెల జెండా’ ఉత్సవాలలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, తెలంగాణ విభాగం హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేసింది. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను...
సూర్యాపేట జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఆదిశగా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా...